కర్నూలు జిల్లాలో టిడిపికి మరో షాక్. ప్రధానంగా ఆళ్లగడ్డ..నంద్యాల లో ప్రభావితం చేస్తారని భావించిన గంగుల ప్రతాప రెడ్డి వైసిపి అభ్యర్దికి మద్దతు ప్రకటించారు. టిడిపిలో కొనసాగుతున్న గంగుల ప్రతాప రెడ్డి అనూహ్యంగా తన మద్దతు దారులతో సమావేశమయ్యారు. ఆళ్లగడ్డ లో తమ కుటుంబ వారుసుడికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు కర్నూలు జిల్లో ఇది సంచలనం గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JXpAG6
ఆళ్లగడ్డలో అఖిలకు షాక్ : ఏకమైన గంగుల కుటుంబం : వైసిపికి మద్దతంటూ ప్రకటన..!
Related Posts:
అప్పు తీర్చలేదని మహిళను వేడి నూనెలో..! ఫైనాన్షియర్ ఘాతుకంపాడేరు : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పాడేరులో ఫైనాన్షియర్ రెచ్చిపోయాడు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునే క్రమంలో రాక్షసంగా ప్రవర్తించాడు. డబ్బుల కోసం వ… Read More
టీటీడీ బోర్డు సభ్యునిగా టీటీడీపీ నేతఅమరావతిః ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నాయకుడు ఎంపిక అయ్యారు. ఆయన పేరు కోనేరు సత్… Read More
కిడ్నీ బాధితులకు ఆర్టీసీ ఊరట.. ఇక ఉచిత ప్రయాణమే..! అటెండెంట్ లకు కూడా ఇస్తే..!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులకు ఊరట కలిగిస్తూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఆ మేరకు ఆర… Read More
ఉసురుతీసిన హై ఓల్టేజీ .. కరెంట్ స్తంభాలకు విద్యుత్ సప్లై ... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలువికారాబాద్ : మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు శాపమవుతాయి. కాస్త అజాగ్రత్త ప్రాణాలమీదికి తీసుకొస్తాయి. అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా కంసన్ పల్లిలో ఒ… Read More
పుల్వామా ఉగ్రదాడిః పాకిస్తాన్ కు జై కొట్టిన టీచర్! ఇంత దేశద్రోహమా?బెంగళూరుః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిపై దేశం మొత్తం నిరసన వ్యక్త… Read More
0 comments:
Post a Comment