ఏపీలో రాజకీయం ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతుంది. ఇక కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ , వైసీపీల ప్రచార పర్వంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రచారంలో భాగంగా ఇరు వర్గాలు తారసపడిన సందర్భంలో నెలకొన్న హైడ్రామా పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ,వైసీపీ అభ్యర్థి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpZKic
Wednesday, April 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment