Wednesday, April 3, 2019

శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్తత .. టీడీపీ అభ్యర్థి ప్రచారాన్నిఅడ్డుకునేందుకు వైసీపీ యత్నం

ఏపీలో రాజకీయం ఉద్రిక్త పరిస్థితులకు కారణం అవుతుంది. ఇక కర్నూలు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ , వైసీపీల ప్రచార పర్వంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రచారంలో భాగంగా ఇరు వర్గాలు తారసపడిన సందర్భంలో నెలకొన్న హైడ్రామా పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.టీడీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ,వైసీపీ అభ్యర్థి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpZKic

Related Posts:

0 comments:

Post a Comment