జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ తీరును భారత్ తప్పు పట్టింది. కశ్మీర్ విషయంలో ఎర్డోగన్ జోక్యాన్ని తిరస్కరించింది. కశ్మీర్ భారత అంతర్భాగం అని,విడదీయలేని భాగమని స్పష్టం చేసింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరుచూ భారత్పై కవ్వింపు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39BVsbe
ముందు కాస్త అవగాహన పెంచుకోండి.. కశ్మీర్పై పాక్కు మద్దతు తెలిపిన టర్కీ అధ్యక్షుడికి భారత్ చురకలు..
Related Posts:
తలపై జుట్టులేదు.. తలలో మెదడు లేదు: మిథున్ రెడ్డి వర్సెస్ గల్లాజయదేవ్, హీటెక్కిన ట్విటర్ వార్లోక్సభలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. అక్కడి నుంచి ఆ యుద్ధం ట్విటర్పై సాగింది. ఈ వార్ ఎంతవరకు పోయిందంటే ఆ ఇద్దరు ఎంపీలు ట్విటర్ వ… Read More
మేడారం జాతీయ పండగ!: సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కేంద్రమంత్రి అర్జున్ములుగు: మేడారంలో గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం ఉదయం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా దర్శించుకున్నారు… Read More
మరీ అంత బద్ధకమా?: అత్యంత మందకొడిగా పోలింగ్: సాయంత్రానికి 44.52 శాతమేన్యూఢిల్లీ: దేశ రాజధాని వాసుల్లో అసెంబ్లీ ఎన్నికల పట్ల మొహం మొత్తినట్టు కనిపిస్తోంది. తమ అయిదేళ్ల భవిష్యత్తుకు దిశా నిర్దేవం చేసే ఎన్నికల్లో ఓటు హక్కు… Read More
ఢిల్లీ అసెంబ్లీలో ఓటేసిన శతాధిక వృద్ధురాలు, పుష్పగుచ్చం అందజేసిన అధికారులుఢిల్లీలో ఓటేసేందుకు యువకులే కాదు వృద్ధులు కూడా ఆసక్తి కనబరిచారు. 111 ఏళ్ల బామ్మ కాళితార మండల్ మండల్ అనే శతాధిక వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకొన్న… Read More
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్, విజయవాడలో ఎంత? ఎందుకు తగ్గాయంటే?హైదరాబాద్: వాహనదారులకు తీపి కబురు. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. వరుసగా మూడోరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి… Read More
0 comments:
Post a Comment