ఐపీఎల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ కు సన్రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్ను తిలకించేందుకు హైదరాబాద్ వాసులు పోటెత్తారు . వేలాదిమంది క్రికెట్ అభిమానులతో ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇదే మ్యాచ్ను తిలకించేందుకు వచ్చిన కొందరు యువతీ యువకులు ఫుల్ గా తాగేసి నానా రచ్చ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XAR3iV
ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి తెలుగు టీవీ యాంకర్ తో పాటు మరో ఐదుగురు హల్ చల్ .. కేసు నమోదు
Related Posts:
కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. 60 రోజుల్లో ఏం చేయబోతున్నారుహైదరాబాద్ : సీఎం కేసీఆర్ పంద్రాగస్టు ప్రసంగంలో కొత్తదనం కనిపించింది. ఎప్పటిలా చేసిన, చేస్తోన్న పథకాలను చెప్పడంతో పాటు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అదే… Read More
ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోకూడా రాజకీయాలు..! చీరాలలో కొట్టుకున్న వైసీపీ,టీడీపీ నేతలుచీరాల : దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగితేలితే.. ప్రకాశం జిల్లాలో మాత్రం రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. టీడీపీ, వైసీపీ నేతల… Read More
కాశ్మీర్ లో మోడీ, అమిత్ షా రాజతంత్రం ఫలించింది, రాజకీయం చేస్తారా ?: రజనీకాంత్ !చెన్నై: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చాకచక్యంగా అనుకున్న పని పూర్తి చేశారని సౌత్ ఇండియా సూపర్… Read More
విమానం ఇంజిన్లలోకి పక్షులు..ఎమర్జెన్సీ ల్యాండింగ్కు కోరిన పైలట్, 23 మందికి గాయాలుమాస్కో : ఈ మధ్యకాలంలో విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. భూమిపై ఉన్నప్పుడు తలెత్తితే సమస్యను వెంటనే పరిష్కరించొచ్చు. కానీ ఒక్కసారి గాల… Read More
సీఎం జగన్ రాజీ పడ్డారా : కీలక అంశం ప్రస్తావన లేకుండానే : స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో..!!ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలి సారిగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తన ప్రభుత్వ విధానాలను..భవిష్యత్ ప్రణాళికలను తన ప్రసంగంలో ఆవిష్కరించారు. అయితే, జగన్ తన … Read More
0 comments:
Post a Comment