Monday, November 23, 2020

91 లక్షలు దాటిన కరోనా కేసులు: మరణాల్లో ప్రపంచదేశాల్లో మూడో స్థానంలో కంటిన్యూ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో కొత్తగా తగ్గుదల నమోదైంది. ఇదివరకటి రోజువారీ సంఖ్యతో పోల్చుకుంటే.. కొత్త ఏడు వేలకు పైగా కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే. ఇంతకుముందు కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా కనిపించిన మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రభావం జాతీయస్థాయి గణాంకాలపై పడుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33c5K16

Related Posts:

0 comments:

Post a Comment