న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రతలో కొత్తగా తగ్గుదల నమోదైంది. ఇదివరకటి రోజువారీ సంఖ్యతో పోల్చుకుంటే.. కొత్త ఏడు వేలకు పైగా కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే. ఇంతకుముందు కరోనా వైరస్ హాట్స్పాట్గా కనిపించిన మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టిన ప్రభావం జాతీయస్థాయి గణాంకాలపై పడుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33c5K16
91 లక్షలు దాటిన కరోనా కేసులు: మరణాల్లో ప్రపంచదేశాల్లో మూడో స్థానంలో కంటిన్యూ
Related Posts:
వచ్చే నెల గట్టెక్కాలంటే 30 వేల కోట్లు కావాలి..! నిధుల వేటలో ఏపి ప్రభుత్వం..!!అమరావతి/ హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం హంగూ ఆర్భాటం పైకి బాగానే కనిపిస్తున్నా ఆర్థికంగా చితికి పోయినట్టు తెలుస్తోంది. సుమారు 30 వేల కోట్ల… Read More
ఏపీ గవర్నర్ నియామకంపై కిరణ్ బేడీ స్పందన..! అంతా ఉత్తుత్తిదేనా?చెన్నై : ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయ్యారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నారంటూ… Read More
డ్రంక్ అండ్ డ్రైవ్ కు భయపడి మెట్రో ఎక్కే వారికి ఝలక్....! 18 లక్షల జరిమానా..!!దిల్లీ/ హైదరాబాద్ : కాదేదీ జరమానాకు అనర్హం అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అదికారులు. సాధారణంగా తాగి డ్రైవ్ చేస్తే… Read More
మూడ్ ఆఫ్ ది నేషన్: వైసీపీ, టీఆర్ఎస్ సహా దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలదే హవావిజయవాడ/హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహ… Read More
టార్గెట్ కొడాలి నాని : టిడిపికి ప్రతిష్ఠాత్మకం : తెర పైకి కొత్త అభ్యర్ధి : సై అంటున్న నాని..!వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఖరారు పై దృష్టి సారించిన టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పుడు వైసిపి లో కీలక నేతల పై దృష్టి సారించారు. గతంలో ట… Read More
0 comments:
Post a Comment