భారత తపాలా శాఖ ... నిన్నా మొన్నటి దాకా చాలా మంది ప్రాధాన్యత ఉన్న వ్యవస్థగా చూడని తపాలా శాఖ ఇప్పుడు దేశానికి ప్రాధాన్యతాంశంగా మారింది. ఎందుకంటె కరోనా వ్యాక్సిన్ పంపిణీ చెయ్యటానికి తపాలా శాఖనే వారియర్ గా పని చెయ్యనుంది . అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fqzxrT
Monday, November 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment