తిరుపతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేరు మార్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను టార్గెట్ గా చేసుకుని సంధిస్తున్న విమర్శల్లో పదును పెంచారు. కొన్ని సందర్భాల్లో అసభ్య పదాలు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UezHLy
నన్ను కెలికితే ముంపు మండలాలే కాదు.. భద్రాచలాన్ని కూడా తెచ్చుకుంటా .. కేసీఆర్ ను హెచ్చరించిన బాబు.
Related Posts:
టీడీపీని నాశనం చేసింది చంద్రబాబే .. ఆయనే మా కింద పని చేశాడు .. ఎర్రబెల్లి సంచలనంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో తనకింద పనిచేశారని ఏపీ సీ… Read More
జనసేన పార్టీః మరో 32 మంది అభ్యర్థుల జాబితా వెల్లడి..అయిదు లోక్ సభ స్థానాలు కూడా!అమరావతిః జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరో జాబితాను విడుదల చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ జాబితా విడుదలైంది. రాష్ట్రంలో … Read More
లోక్సభ సమరం.. నేటి నుంచే నామినేషన్ల పర్వంహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (… Read More
కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ సంచలనం .. అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతాతెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తనకు అచ్చొచ్చిన కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించారు. కరీంనగర్ ప్రచార సభలో కేసీఆర్ కాంగ్రెస్, బిజేపిలప… Read More
భువనగిరిలో బిగ్ ఫైర్ యాక్సిడెంట్.. భారీగా ఆస్తినష్టం..!భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనగిరి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కెమికల్ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చె… Read More
0 comments:
Post a Comment