వరంగల్ : 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే దేశ రాజకీయ గమనాన్ని మారుస్తానని హామీనిచ్చారు. మంగళవారం ఓరుగల్లులోని ఆజంజాహీ మిల్లు గ్రౌండ్స్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FLf6nT
Wednesday, April 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment