Tuesday, April 23, 2019

ఉగ్రవాదం పెరగటానికి బీజేపీ కారణం ,కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రండి .. తలసాని సంచలనం

తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై, బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డారు . బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు చేస్తుందని ఉగ్రవాదం దేశంలో పెరగటానికి బీజేపీయే ప్రధాన కారణం అని ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు, ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే అర్హత లేదని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzOQAL

Related Posts:

0 comments:

Post a Comment