తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై, బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డారు . బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు చేస్తుందని ఉగ్రవాదం దేశంలో పెరగటానికి బీజేపీయే ప్రధాన కారణం అని ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు, ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే అర్హత లేదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IzOQAL
ఉగ్రవాదం పెరగటానికి బీజేపీ కారణం ,కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రండి .. తలసాని సంచలనం
Related Posts:
కేంద్ర హోంశాఖ ఆదేశం: మమత నిరసనలో పాల్గొన్న పోలీసుల మెడల్స్ వెనక్కు తీసుకోండివెంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు అయ్యింది పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారుల పరిస్థితి. కొద్దిరోజుల క్రితం మమతా బెనర్జీకి కేంద్రం మధ్య జరిగిన పొలిట… Read More
ఆకాశ్-శ్లోకల పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని రోజులు అంటే? బ్యాచిలర్ పార్టీ మాత్రం స్విస్లోముంబై: రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ పెళ్లి మార్చి 9వ తేదీన శ్లోకా మెహతాతో జరగనుంది. రస్సెల్ మెహతా, మోనా మెహతాల కూతురు శ్లోక. ఈ ప… Read More
ఓ ప్రహసనం ముగిసింది..! 31 జిల్లాలకు అద్యక్షులను నియమించిన టీ కాంగ్రెస్..!!హైదరాబాద్: ఏ పని చేసినా హడావిడి కనిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అద్యక్షుల నియామకం మాత్రం నిరాడంబరంగా జరిగిపోయింది. తెలంగాణలోని 31 జి… Read More
ఓ ప్రహసనం ముగిసింది..! 31 జిల్లాలకు అద్యక్షులను నియమించిన టీ కాంగ్రెస్..!!హైదరాబాద్: ఏ పని చేసినా హడావిడి కనిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అద్యక్షుల నియామకం మాత్రం నిరాడంబరంగా జరిగిపోయింది. తెలంగాణలోని 31 జి… Read More
ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు, నేను చేసిన నేరం అదే: లోకసభలో ప్రధాని మోడీన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. విపక్షాలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రజలకు తాము నీతిమంతమైన పాలన అందిస్తు… Read More
0 comments:
Post a Comment