న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. విపక్షాలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రజలకు తాము నీతిమంతమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. బీసీ అంటే బీఫోర్ కాంగ్రెస్, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని కాంగ్రెస్ పార్టీపై సెటైర్ వేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తాము అవినీతిరహిత పాలన అందించామని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKVx3e
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment