న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. విపక్షాలకు తనదైన శైలిలో చురకలు అంటించారు. ప్రజలకు తాము నీతిమంతమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. బీసీ అంటే బీఫోర్ కాంగ్రెస్, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని కాంగ్రెస్ పార్టీపై సెటైర్ వేశారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తాము అవినీతిరహిత పాలన అందించామని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKVx3e
ఎన్టీఆర్కు ఏం చేశారో తెలుసు, నేను చేసిన నేరం అదే: లోకసభలో ప్రధాని మోడీ
Related Posts:
పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. పొరుగు రాష్ట్రంలో వకీల్ సాబ్ థియేటర్లు సీజ్శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ.. వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఆ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే … Read More
వైఎస్ జగన్ చేతుల మీదుగా అవార్డులను అందుకోబోయే వలంటీర్లు వీరే.. సీఎం సభ షెడ్యూల్ ఇదేవిజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తోన్న వార్డు, గ్రామ వలంటీర్లను ముఖ్యమంత్రి వ… Read More
తిరుపతి ఉపఎన్నిక వేళ... జనసేనకు షాక్... పవన్పై అసంతృప్తితో సీనియర్ నేత రాజీనామా...తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒక్కర… Read More
విషాదం : పండగ గ్రాండ్గా జరుపుకోవాలనుకున్న కుటుంబం... స్వగ్రామానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు...ఉగాది(ఏప్రిల్ 13) పండగ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్లి ఇతర కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో పండగ జరుపుకోవాలని ఆ కుటుంబం భావించింది. ఇందుకోసం ఉత్సాహంగా ఇంటి… Read More
మార్స్పై ఎడారి దిబ్బలు: నీలంరంగులో: టెక్సాస్ సిటీ అంత విస్తీర్ణంలో: షాక్లో నాసావాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోదనా సంస్థ నాసా.. అంగారక (Mars) గ్రహానికి సంబంధించిన కొత్త ఫొటోలను విడుదల చేసింది. అంగారక గ్రహం ఉత్తర ధృవానికి సంబంధి… Read More
0 comments:
Post a Comment