హైదరాబాద్: ఏ పని చేసినా హడావిడి కనిపించే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జిల్లా అద్యక్షుల నియామకం మాత్రం నిరాడంబరంగా జరిగిపోయింది. తెలంగాణలోని 31 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను పీసీసీ నియమించినపకపటికి ఎక్కడా వ్యతిరేక గళం వినిపించక పోవడవం విశేషం. ఆదిలాబాద్-భార్గవ్ దేశ్పాండే, మంచిర్యాల-కొక్కిర్యాల సురేఖ, నిర్మల్-రామారావు పటేల్ పవార్, అసిఫాబాద్-ఆత్రం సక్కు, కరీంనగర్-మృత్యుంజయం, జగిత్యాల-లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి-ఈర్ల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SznjnH
ఓ ప్రహసనం ముగిసింది..! 31 జిల్లాలకు అద్యక్షులను నియమించిన టీ కాంగ్రెస్..!!
Related Posts:
హాజీపూర్ బావిలో మొన్న శ్రావణి, నేడు మనిషా.. శవాల మీద శవాలు..! హత్యలు చేశానని అంగీకరించిన సైకో?యాదాద్రి జిల్లా హజీపూర్ పదవ తరగతి అమ్మాయి శ్రావణి హత్యకేసు మరో మలుపు తిరిగింది. శ్రావణి మృతదేహాన్ని వెలికి తీస్తున్న పోలీసులకు బావిలో మరో శవం లభ్యం అయ… Read More
సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో భారీ బౌద్ద స్థూపందేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకా… Read More
ఏకగ్రీవంలో ఇంత కథ ఉందా?.. 10 లక్షల బేరం.. కాంగ్రెస్ అభ్యర్థి క్యాష్ ప్రూఫ్హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల వేళ అధికార పార్టీ పంట పండింది. 2,130 సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. తాజాగా పరిషత్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవం కోసం పావులు… Read More
బెంగాల్లో హింసాత్మకం, కేంద్రమంత్రి సుప్రియోపై కేసు : ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో చెదురుమదురు ఘటనలు మినహా నాలుగో విడత లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలకు ఇవాళ పోలి… Read More
కేంద్రమంత్రి హల్చల్.. పోలింగ్బూత్లో రచ్చ.. FIR నమోదుకు ఈసీ ఆదేశంకోల్కతా : కేంద్రమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రియోపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలంటూ రిటర్నింగ… Read More
0 comments:
Post a Comment