Tuesday, April 23, 2019

116 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో విడత పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ సెంటర్‌ల వద్ద క్యూ కట్టారు. 1640 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. మూడో దశలో 115 నియోజకవర్గాల్లో పోలింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XCfOv3

Related Posts:

0 comments:

Post a Comment