Sunday, January 6, 2019

అవినీతిపరుల భరతం పట్టిన తెలుగు కలెక్టర్ చంద్రకళ ఇంట్లో సీబీఐ దాడులు

ఉత్తర్ ప్రదేశ్‌లో మైనింగ్ శాఖ అధికారులపై సీబీఐ దాడులకు దిగింది. మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని 12 చోట్ల ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. యూపీతో పాటు ఢిల్లీలో కూడా పలువురి అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది సీబీఐ.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RaBBv6

Related Posts:

0 comments:

Post a Comment