జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై ఏపి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు ఇది ఏపి హక్కులను గుంజుకోవటమని..సమాఖ్య స్పూర్తికి దెబ్బ అంటూ కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్ఐఏ కు ఏపి పోలీసులు సహకరించటం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, అసలు ప్రభుత్వం దాడి జరిగిన రోజు చెప్పిందేంటి..జరిగిందేంటి..అసలు విషయం ఇదేనా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RdBWgG
ఎన్ఐఏ విచారణ సాగిస్తుందా: ఏపి అభ్యంతరాల వెనుక : రాజకీయ కోణమే కీలకంగా..!
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరంనియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 లో క… Read More
కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?ఎన్నికలను సమర్థంతవంతంగా ,నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుందని దేశంలోని 66 మంది పదవి విరమణ పోందిన ఉన్నత స్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గాజువాక నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గ్రేటర్ విశాఖలో విలీనమైన గాజువాక మండలం కొత్తగా గాజువాక నియో జకవర్గంగా ఏర్పడింది. ఇక్కడ జరిగి… Read More
మొన్న నామా.. నేడు సండ్ర .. ప్రత్యర్ధి పార్టీని గెలిపించమంటున్నారుటిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరి ఖమ్మం పార్లమెంట్ టికెట్ సంపాదించి టిఆర్ఎస్ పార్టీ నుండి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూర్తిగా విశాఖ నగర ప్రాంతంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1955 నుం డి 1962 వరకు కణితి నియోజకవర్గంగ… Read More
0 comments:
Post a Comment