కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ నాలుగు నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు భారత్ బంద్ చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి బంద్ మొదలైంది. సాయంత్రం 6 గంటల ఇది కొనసాగుంది. భారత్ బంద్ కారణంగా ఇవాళ దేశంలో రైళ్లు, రోడ్డు వ్యవస్థపై ప్రభావం పడింది. viral
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31nPDvS
Bharat Bandh:అంతటా మొదలు -రైలు, రోడ్డు రవాణాపై ఎఫెక్ట్ -అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మూత
Related Posts:
చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి జయసుధ, సాయంత్రం జగన్తో భేటీ.. ఇక ఏపీకి పరిమితమా?హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. 2009 ఎన్న… Read More
ఆ దేశంలో కాంగ్రెస్కు మంచి టీఆర్పీలు: జైట్లీఢిల్లీ: జాతీయ భద్రతపై కాంగ్రెస్ మాట్లాడిన ప్రతిసారి మూలకు పడుతోందని అన్నారు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు కాబట్టే ప్ర… Read More
యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో అత్యాచారానికి గురయ్యా: యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలెట్న్యూయార్క్: అమెరికా రక్షణ విభాగంలో పనిచేసే మహిళలకు కనీస భద్రత లేకుండా పోతోందనడానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. సైన్యంలో పనిచేసే మహిళలపై లైంగిక దో… Read More
ఇదేం పద్ధతి: ఐక్యరాజ్య సమితి బృందానికి పాక్ వీసా తిరస్కరణ..ఎందుకో తెలుసా..?అమెరికా: 26/11 ముంబై మారణహోమం ప్రధానసూత్రధారి హఫీజ్ సయీద్ను ఇంటర్వ్యూ చేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యుల బృందానికి వీసా నిరాకరించింది పాకిస్తాన్. వీసా క… Read More
వేసవి వచ్చిందొచ్ .. ఒంటిపూట బడులు తెచ్చిందొచ్ ...హైదరాబాద్ : ఎండకాలం వచ్చిందంటే చాలు .. ఆ మజానే వేరు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు సమ్మర్ హాలీడేస్ లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. దాదాపు రెండునెలలు అమ్మమ్మ, నాన… Read More
0 comments:
Post a Comment