కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ నాలుగు నెలలుగా నిరసనలు చేస్తోన్న రైతులు.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు భారత్ బంద్ చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి బంద్ మొదలైంది. సాయంత్రం 6 గంటల ఇది కొనసాగుంది. భారత్ బంద్ కారణంగా ఇవాళ దేశంలో రైళ్లు, రోడ్డు వ్యవస్థపై ప్రభావం పడింది. viral
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31nPDvS
Bharat Bandh:అంతటా మొదలు -రైలు, రోడ్డు రవాణాపై ఎఫెక్ట్ -అత్యవసర సేవలు తప్ప మిగతావన్నీ మూత
Related Posts:
మోడీ పుట్టినరోజు: 2014 నుంచి జన్మదిన వేడుకలను ఎలా జరుపుకొంటున్నారో తెలుసా?న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నేతగా గుర్తింపు పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం 70వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. ఆయనకు పు… Read More
మరో 20 ప్రైవేట్ ఆస్పత్రులకు పర్మిషన్.. 224కి చేరిన దవాఖానల సంఖ్య.. కారణమిదేనా..?తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నటి వరకు లక్ష 62 వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే చికిత్స అవసరం ఉన్న వారి సంఖ్య పెరుగుతు… Read More
382 మంది వైద్య సిబ్బంది వీరమరణం, చనిపోయింది చెప్పరా, కేంద్రమంత్రిపై ఐఎంఏ గుర్రు..దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు 5 మిలియన్ దాటిన సంగతి తెలిసిందే. అయితే రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న క్రమంలో ఫ్రంట్ లైన్ వ… Read More
ఏపీలో మరో ఘటన ... తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం వద్ద హనుమాన్ విగ్రహం ధ్వంసంఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన మరువకముందే, విజయవాడ కనకదుర్గ ఆలయం లోని వెండి రథం లో మూడు సింహాలు మ… Read More
నిర్మలమ్మ మేజిక్: ట్యాక్స్ పేయర్లకు ఊరట: ఆర్డినెన్స్ స్థానంలో: కాస్సేపట్లో లోక్సభలో బిల్లున్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వేలాదిమందికి ఉపాధిని దూరం చేసింది. కరోనా వైరస్ వ్య… Read More
0 comments:
Post a Comment