Thursday, March 25, 2021

Bharat Bandh: ఎరుపెక్కిన విజయవాడ: వామపక్ష నేతల భారీ ర్యాలీ: నినాదాలతో

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా భారత్ బంద్ ఆరంభమైంది. తెల్లవారు జామున 6 గంటల నుంచే నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. సీపీఐ, సీపీఎం సహా తొమ్మిది వామపక్ష పార్టీల నాయకులు, వాటి అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sr6SbH

Related Posts:

0 comments:

Post a Comment