Thursday, March 25, 2021

జగన్‌ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్‌- పీపీఏలపై ఊరట- ఆ ఛాయిస్‌ మీదేనంటూ..

ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి రాగానే గత టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పటివరకూ వీటిపై ఎక్కడా చర్చ లేకపోయినా వైసీపీ అధికారంలోకి రాగానే విద్యుత్‌ ఒప్పందాలు రాష్ట్రానికి గుది బండగా మారాయన్న చర్చను తెరపైకి తెచ్చింది. వీటిని సమీక్షించేందుకు దూకుడుగా ముందుకెళ్లింది. అయితే హైకోర్టుతో పాటు కేంద్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lRRXVy

Related Posts:

0 comments:

Post a Comment