హైదరాబాద్ : బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ తీసుకున్న లోన్ మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి మెడకు చుట్టుకుంది. ఆ కంపెనీ ఆంధ్రాబ్యాంకును మోసం చేసిందని సుజనా చౌదరికి ఇదివరకే సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో మరోసారి సీబీఐ నోటీసు జారీచేసింది. ఈ నెల 26నే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J0gVAN
సుజనాపై సీబీ’ఐ‘ : మరో నోటీసు జారీ
Related Posts:
కోజికోడ్ విమాన ప్రమాదం .. మృతుల్లో ఒకరికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్ కు రెస్క్యూ టీంకోజికోడ్ విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న వారందరికీ ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణం చేసి, విమాన ప్రమాద ఘటనలో మృతి… Read More
భద్రాద్రి రామయ్య ఆలయ పూజారికి కరోనా.. మొన్న అయోధ్య పూజారికి కూడా..కరోనా ఎవరినీ వదలడం లేదు. స్వామివార్లను పూజించే అయ్యవార్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవలే అయోధ్య భూమి పూజ చేసే పూజారికి కరోనా వచ్చింది. శిష్యుడు ప్రద… Read More
లైంగిక వేధింపులు... లొంగట్లేదని ఉద్యోగం నుంచి తొలగింపు... విజయవాడ జీజీహెచ్ సూపరింటెండ్పై కేసు...విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) సూపరింటెండ్ అధికారి నాంచారయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ శుక్రవారం(అగస్టు 8) దిశా … Read More
చిరంజీవి రాకను స్వాగతిస్తాం- చంద్రబాబుది డబుల్ గేమ్- బీజేపీ నేత విష్ణు కీలక వ్యాఖ్యలు..ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా ప… Read More
మరో 15 రోజులు ఉండి ఉంటే... ఆ అదృష్టానికి నోచుకోకుండానే... కంటతడి పెట్టించేలా కోపైలట్ విషాదం...కోళీకోడ్ విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో విషాదం నింపింది. మృతుల్లో ఒకరైన కోపైలట్ అఖిలేష్ కుమార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. … Read More
0 comments:
Post a Comment