కరోనా ఎవరినీ వదలడం లేదు. స్వామివార్లను పూజించే అయ్యవార్లను కూడా విడిచిపెట్టడం లేదు. ఇటీవలే అయోధ్య భూమి పూజ చేసే పూజారికి కరోనా వచ్చింది. శిష్యుడు ప్రదీప్ దాస్కి వైరస్ సోకగా.. గురువు సత్యేంద్ర దాస్ హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. భూమిపూజకు దూరంగా ఉండిపోయారు. అయితే ఇప్పుడు తెలంగాణలో గల అయోధ్య భద్రాద్రి ఆలయ పూజారికి కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fGzfeG
Saturday, August 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment