ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాపు నేతలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు కాపు నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు పార్టీలో మంచి స్పందనే వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో చిరంజీవిని పార్టీలోకి విఫలమైన బీజేపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C8Ghv6
చిరంజీవి రాకను స్వాగతిస్తాం- చంద్రబాబుది డబుల్ గేమ్- బీజేపీ నేత విష్ణు కీలక వ్యాఖ్యలు..
Related Posts:
లాక్ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్గా 1కోటి దాటిన కేసులు..సైంటిస్టులు, డాక్టర్లు, ప్రభుత్వాల అంచనాలను తలకిందులు చేస్తూ కరోనా మహమ్మారి మరింత భయానకంగా విజృంభిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక… Read More
ఇన్స్టాలో గుంటూరు విద్యార్థిని న్యూడ్ వీడియోలు: ఛార్జిషీట్: భయం పుట్టించేలా: వాసిరెడ్డి పద్మగుంటూరు: గుంటూరు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని చోటు చేసుకున్న ఆకృత్యంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. తోటి విద్యార్థిన… Read More
మోదీ ఆర్థిక స్వావలంబన కల నెరవేరుతుందా?కొన్ని దశాబ్దాల తరువాత తొలిసారి భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) నివేదిక సూచిస్తోంది. ఇంతకాలం అంతా ఈ మాంద్యం గ… Read More
హైదరాబాద్లో మరోసారి లాక్ డౌన్...? 2,3 రోజుల్లో తేల్చనున్న సీఎం కేసీఆర్..తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం(జూన్ 22) నుంచి శనివారం(జూన్ 27) వరకూ నమోదైన కేసులను పరిశీలిస్తే.. ప్రతీరోజూ వెయ్యికి… Read More
చైనా ప్రీ-ప్లాన్డ్ గానే ఘర్షణలకు తెగబడిందా... తెర పైకి సంచలన విషయాలు...భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి జూన్ 15న ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణకు సంబంధించి తాజాగా సంచలన విషయం వెలుగుచ… Read More
0 comments:
Post a Comment