ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ సెంటిమెంట్లు అధికార పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఏపిలోని ఆ నియోజవర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే..ఇక ఆ పార్టీ తరువాతి ఎన్నికల్లో అధికారంలోకి రాదు. గత చరిత్ర ఇదే స్పష్టం చేస్తోంది. దీంతో..ఇప్పుడు టిడిపి నేతలు ఆ నియోజకవర్గం పై ఆరా తీస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PikcMI
ఆ నియోజికవర్గం ఎమ్మెల్యేను మంత్రి చేస్తే మళ్లీ అధికారం రాదు ! ముందే చెప్పాం విన్నారా ? టీడీపీలో చర్చ
Related Posts:
అభివృద్ధి అంటే విభజించటం కాదు.. పార్లమెంట్ లో రాజధాని కోసం పోరాడతా : గల్లా జయదేవ్ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతుంది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తో… Read More
సౌత్ ఈస్ట్ రైల్వేలో ఉద్యోగాలు: అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండిసౌత్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1778 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ… Read More
బాబు..పవన్ టార్గెట్: రాజధాని తరలింపుపై అఖిలపక్షంపై కొత్త ట్విస్ట్: అక్కడే ఫైనల్!ఏపీలో మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రెండు కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు తగినట్లుగానే నివేదికలు ఇచ్చాయి… Read More
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు హైకోర్టు బ్రేక్, ఎన్నికల నియామవళి ఇవ్వాలని ఈసీకి ఆదేశంతెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు బ్రేక్ పడింది. వార్డుల రిజర్వేషన్, నోటిఫికేషన్ మధ్య రెండురోజుల సమయం ఉండటంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి … Read More
స్కెచ్ వేస్తే మాదే గెలుపు.. ఆ అత్యున్నత పదవికి శరద్ పవార్ కరెక్ట్.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలుదేశంలోనే సీనియర్ రాజకీయవేత్త ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను దేశ అత్యున్నత పదవికి ఎన్నుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ ఆకాంక్షిస్తున్నారు. 2022 జరుగబోయే రా… Read More
0 comments:
Post a Comment