Monday, April 8, 2019

పాక్ పై మరో దాడికి భారత్ ప్లాన్ చేసింది: పాక్ మంత్రి సంచలన ఆరోపణ

పుల్వామా దాడుల తర్వాత బాలాకోట్‌లో భారత్ చేసిన వైమానిక దాడుల నుంచి పాక్ ఇంకా కోలుకోలేదు. పాక్‌పై మరోదాడి చేసి ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టేందుకు భారత్ యత్నిస్తోందా..? పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి నివేదిక ఇచ్చాయి.... పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏమిటి...?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IlnD3J

Related Posts:

0 comments:

Post a Comment