మంత్రాలయం నుండి ఎన్నికలబరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. ఖగ్గల్లు గ్రామంలో టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన తిక్కారెడ్డి నడవలేని స్థితిలో ఉండి కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్ట్రెచర్ పైన ఉండే ఆయన తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G5U1WK
Monday, April 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment