ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాంచీలో గల రిమ్స్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లాలూకు రెండు రోజుల నుంచి ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qIrwmo
ఢిల్లీ ఎయిమ్స్కు లాలూ ప్రసాద్ యాదవ్.. మరింత క్షీణించడంతో..
Related Posts:
కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్ఉత్తరాదిలో బాలికలు, యువతులపై చోటుచేసుకున్న హత్యాచారాలపై దేశమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మరో దారుణం వెలుగులో… Read More
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. భారీగా పెరిగిన రికవరీ: యాక్టివ్ కేసుల తగ్గుముఖంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకపోయినప్పటికీ.. కొత్త పాజిటివ్ కేసుల సంఖ… Read More
కొత్త వ్యవసాయ చట్టాలు: రైతులకు మేలంటూ కిషన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే?హైదరాబాద్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రం తీసుకొచ… Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్.. వాల్మీకి కుల సంఘాల సంఘీభావం... అందరూ గొంతెత్తాలన్న ప్రియాంక..ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత(వాల్మీకి) యువతి గ్యాంగ్ రేప్ ఘటనకు నిరసనగా శుక్రవారం(అక్టోబర్ 2) న్యూఢిల్లీలోని పంచకుల మార్గ్లో ఉన్న వాల్మీకి ఆలయంల… Read More
చప్పట్లతో గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు...జగన్ సర్కార్ తమ మేనిఫెస్టో అయిన నవరత్నాలను కుల,మత,వర్గ,రాజకీయాలకు అతీతంగా అందరికీ చేరువ చేసేందుకు తీసుకొచ్చిన గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది కాల… Read More
0 comments:
Post a Comment