ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాంచీలో గల రిమ్స్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లాలూకు రెండు రోజుల నుంచి ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qIrwmo
ఢిల్లీ ఎయిమ్స్కు లాలూ ప్రసాద్ యాదవ్.. మరింత క్షీణించడంతో..
Related Posts:
చైనా బోర్డర్లో టెన్షన్: ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ - డిఫెన్స్ రివ్యూపై బ్రీఫింగ్వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి(ఎల్ఏసీ) చైనాతో ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా సైనిక, దౌత్య మార్గాల్లో భారత్ చేస్తోన్న ప్రయత్నాలేవీ ఆశించినంతగా ఫలించడంలేదు. ప… Read More
చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, గత సోమవారం కాల్పులు చోటుచేసుకోవడంతో టెన్షన్ మరింతగా పెరి… Read More
ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూతన్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలు, కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవార… Read More
15 రోజుల పాటు గ్యాంగ్ రేప్... ఆడియో టేపు వైరల్... బాధితురాలి తల్లితో న్యూస్ చానెల్ ఎండీ...ఒడిశాలో ఓ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ అత్యాచార బాధితురాలి తల్లి,ఓ టీవీ చానెల్ ఎండీకి మధ్య జరిగిన ఆ సంభాషణ తాలుకు ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్గా… Read More
షాకింగ్: కరోనా వచ్చిందంటూ యువతిని అంబులెన్స్లో కిడ్నాప్! ఏం జరిగింది?బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర్ పాలిక నుంచి వచ్చామంటూ ఓ బృందం బొమ్మనహళ్లిలో కరోనా పరీక్షలు చేసింది. ఆ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిందంటూ ఓ 28ఏళ్ల యువతి… Read More
0 comments:
Post a Comment