Saturday, January 23, 2021

ఢిల్లీ ఎయిమ్స్‌కు లాలూ ప్రసాద్ యాదవ్.. మరింత క్షీణించడంతో..

ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను ఢిల్లీలో గల ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన రాంచీలో గల రిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. లాలూకు రెండు రోజుల నుంచి ఊపిరి సంబంధిత సమస్యలు వచ్చినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qIrwmo

Related Posts:

0 comments:

Post a Comment