ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మరోమారు కాక రేపుతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ పై వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ నిమ్మగడ్డ ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ అని ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qPGmHZ
Saturday, January 23, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment