తిరుపతి: పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య భౌతిక దాడులు తీవ్రమౌతున్నాయి. పరస్పరం దాడులకు దిగుతున్నారు. మారణాయుధాలతో దాడులు చేసుకుంటున్నారు. చివరికి- ఆసుపత్రి పాలవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసి, ఆయన కారు అద్దాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G7zkd3
టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ సీపీ మద్దతు దారుల దాడి
Related Posts:
చంద్రబాబు సోదరి ఇంటికి పోలీసులు.. ఫిర్యాదు చేసిన భద్రతా సిబ్బంది - ప్రెస్ రివ్యూటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోదరి కె.హైమావతి ఇంటికి పోలీసులమని వచ్చి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా లోపలికి వెళ్లారని, దీనిపై ఆ ఇంటి భద్రతా సిబ్బంద… Read More
Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఒకరిని మించి ఒకరు హామీలతో తమిళ రాజకీయాన్ని హోరెత్తిస్తున్నారు. తమిళ ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలతో ఎన్నికల … Read More
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు -రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం -రెండు చోట్లా గులాబీ సత్తాతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ప్రక్రియలో సంక్లిష్టత కారణంగా కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగ… Read More
చంద్రబాబు సోదరి ఇంటికీ పోలీసులు- సోదాలకు యత్నం- పొరబాటంటూ వివరణఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న తరుణంలో ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మే… Read More
Nilam Sawhneyకి బంపర్ ఆఫర్: కేబినెట్ ర్యాంక్: కీలక బాధ్యతలు..కేంద్రంతో సంప్రదింపులు జరిపేలాఅమరావతి: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి జగన్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ అడ్వైజర్గా నియమితులై… Read More
0 comments:
Post a Comment