తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిల్చోవడంతో దేశవ్యాప్తంగా ఈ గిరిజన జిల్లా పేరు మారుమోగిపోయింది. తాజాగా- మరోసారి అందరి దృష్టినీ తనవైపు మళ్లించుకుందా ప్రాంతం. దీనికి కారణం- ఓ గిరిజన యువతి. ఆమె పేరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQl11S
సివిల్స్ లో ర్యాంకు సాధించిన జాతీయ ఉపాధి హామీ కూలీ కుమార్తె
Related Posts:
ఆందోళనలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ .. ఆ మహిళా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి నిరసననిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ పార్టీ … Read More
బీజేపీ మీద బళ్లారి శ్రీరాములు అసంతృప్తి , గాలి బ్రదర్స్ కు చెక్: ఎంపీ సీటు: వార్నింగ్, అప్పకు షాక్ !బళ్లారి: 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎ… Read More
ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై గులాబీ బాస్ గురి ... కారణం ఇదేరానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగరని మల్కాజ్గిరి.. సికింద్రాబాద్ స్థానాలను క… Read More
సర్వే ఆధారంగానే టీఆర్ఎస్ టికెట్లు .. నేడు ఆరుగురి పేర్లు ప్రకటించే అవకాశంహైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల సమరశంఖంలో గెలిచేందుకు పార్టీలు వ్యుహలు రచిస్తోన్నాయి. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి ప్రభావం .. ఇదివరకు చేప… Read More
న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పులు .. ఆరుగురి మృతి .. పలువురికి గాయాలుఅక్లాండ్ : న్యూజిలాండ్ లో దుండుగులు తెగబడ్డారు. రెండు ప్రాంతాల లక్ష్యంగా కాల్పులు జరిపారు. క్రిస్ట్ చర్చ్ లోరి ఓ మసీదులో కాల్పుల మోత మోగించారు. మరో ప్… Read More
0 comments:
Post a Comment