నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక హరిప్రియ నాయక్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ బాట పట్టారు. సీనియర్ నాయకురాలు అయిన సబితా ఇంద్రా రెడ్డి సైతం గులాబీ గూటికి చేరేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HmTTUI
ఆందోళనలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ .. ఆ మహిళా ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన
Related Posts:
నిర్మానుష్యంగా మారిన కోడెల నివాసం..! అలుముకున్న విషాద ఛాయలు..!!హైదరాబాద్ : హైదరాబాద్, బంజారహిల్స్ లోని కోడెల నివాసం నిర్మానుష్యంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఏ ఒక్కరూ కూడా నివాసంలోలేరు. ప్రజల అంతిమ సందర్శనం… Read More
ఆస్ట్రా క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ఒడిషా: భారత వైమానిక దళం మంగళవారం ఒడిశా తీరంలో ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 ఎంకేఐను… Read More
తన తండ్రి కోడెల మరణంపై శివరాం స్పందన ఇదివిజయవాడ: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మరణవార్త వినగానే ఆయన కుమారుడు శివరాం విదేశాల నుంచి స్వదేశానికి పయనమయ్యారు. … Read More
ట్విట్టర్లో పోటెత్తిన ప్రధాని మోడీ ఫాలోవర్స్... టాప్ ట్రెండింగ్లో మోడీ బర్త్డే హ్యాష్టాగ్స్ప్రధాని నరేంద్రమోడీ సోమవారం 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. సోషల్ మీడియాల… Read More
కాషాయ వస్త్రం ధరించి.. ఆలయాల్లో పాడుపని... దిగ్గీ రాజా మరోసారి హాట్ కామెంట్స్ (వీడియో)భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి నోరుజారారు. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో జరుగుతున… Read More
0 comments:
Post a Comment