Friday, April 19, 2019

విషాదం ..ఇంటర్ లో ఫెయిల్ అయ్యిందని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణా రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల్లో మరోమారు బాలికలదే పైచేయి అయింది. ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారు సంతోషంలో ఉండగా , మార్కులు తక్కువ వచ్చిన వారు, పాస్ అవుతామనుకున్నా ఫెయిల్ అయిన వారు చాలా బాధలో ఉన్నారు. అయితే ఇంటర్ ఫలితాలలో ఫెయిలైన ఓ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gl3s3w

Related Posts:

0 comments:

Post a Comment