పెట్రో ధరలు చుక్కలను అంటుతున్నాయి. రూ.100 మార్క్ ఎప్పుడో దాటేసింది. డీజిల్ ధర కూడా అలానే ఉంటుంది. దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఏ చిన్న పనికి అయినా.. ఎలా వెళ్లాలని అంటున్నారు. పెట్రో ధరలపై అక్కడ అక్కడ నిరసనలు కూడా వస్తున్నాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఒకతను తన ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు. పెట్రోల్ ధరలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jfltVu
పెట్రో వాత: ధరల పెంపును నిరసిస్తూ బైక్కు నిప్పు..
Related Posts:
Today gold price:రెండోసారి స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి మాత్రం స్థిరంగా..ముంబై: గత వారం రోజుల్లో రెండోసారి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగ… Read More
PMC Bank:కస్టమర్లకు భారీ ఊరట కల్పించిన ఆర్బీఐ, ఇక రూ. 50వేలు విత్డ్రాన్యూఢిల్లీ: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ వినియోగదారులకు భారత రిజర్వు బ్యాంక్ భారీ ఊరట కల్పించింది. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతా… Read More
మరోసారి జేసీ ట్రావెల్స్ బస్సులు సీజ్మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్ బస్సులసు మరోసారి అధికారులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లాలోని తనిఖీలు చేపట్టిన అధికార… Read More
విజయసాయిరెడ్డికి పవన్ ఘాటైన పంచ్..! అధికారంలోకి రాగానే పునీతులయ్యారా అంటూ ప్రశ్న..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఇసుక ఉద్యమంపై అధికార పార్టీ నేతలు భగ్… Read More
అయోధ్య తీర్పు దేశవ్యాప్త అలర్ట్ ...యూపికి అదనపు బలగాలునవంబర్ 18లోపు అయోధ్య స్థల వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించిన… Read More
0 comments:
Post a Comment