పెట్రో ధరలు చుక్కలను అంటుతున్నాయి. రూ.100 మార్క్ ఎప్పుడో దాటేసింది. డీజిల్ ధర కూడా అలానే ఉంటుంది. దీంతో సామాన్యుడి నడ్డి విరుగుతుంది. ఏ చిన్న పనికి అయినా.. ఎలా వెళ్లాలని అంటున్నారు. పెట్రో ధరలపై అక్కడ అక్కడ నిరసనలు కూడా వస్తున్నాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఒకతను తన ఆగ్రహాన్ని వెలిబుచ్చాడు. పెట్రోల్ ధరలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jfltVu
Wednesday, August 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment