కరోనా తగ్గుముఖం పట్టడం.. ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవడంతో.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కూడా స్కూల్స్ తెరుస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న,, సర్కారు విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చింది. దీనిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y4HkHj
Thursday, August 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment