మాలేగావ్ బాంబు పేలుళ్ల లో విచారణ అధికారి హెమంత్ కార్కరే పై చేసిన బోపాల్ బీజేపి అభ్యర్థి సాద్వి ప్రగ్యా చేసిన వ్యాఖ్యలు ఆమే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఆమే వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా, అవి ఇప్పుడు ఈసి పరిధిలోకి వెళ్లాయి .దీంతో ఆమే నోటీసులు అందుకోనున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Plmbjl
సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.
Related Posts:
నిద్రపోతున్న భర్తపై 11 కత్తిపోట్లు... గోంతుకోసి హత్య, ఆ... సంబంధమే కారణం...ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడంతో కసితో రగిలిపోయిన భార్య నిద్రపోతున్న భర్తను వంటగదిలో ఉన్న కత్తితో 11 సార్లు కడుప… Read More
హై కోర్టులో కార్తీ చిదంబరంకు చుక్కెదురు, స్టే ఇవ్వలేం, సీబీఐలో తండ్రి చిదంబరం కేసు!చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హోం శాఖా మంత్రి పి. చిదంబరం అరెస్టు అయ్యారు. ఇప్పుడు ఆయన కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాసు హైకోర్టులో ఎదుర… Read More
వయసు పందొమ్మిదే..! కాని శాడిజంలో మాత్రం 90 ఏళ్ల అనుభవం.. చెత్త యెదవ..!రంగారెడ్డి/హైదరాబాద్: పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. అలాగే వ్యక్తులకు ఉన్న అవలక్షణాలు కూడా అనేకం అని తెలుస్తోంది. సమాజంలో టీనేజ్ యువకు… Read More
హెల్త్ అలర్ట్ : మరో అంత్రాక్స్ వ్యాధి..ఇది ఈ జంతుమాంసం నుంచి పుట్టుకొస్తోందట..!స్పెయిన్ : స్పెయిన్ అంత్రాక్స్ తరహాలాంటి వ్యాధితో అట్టుడికిపోతోంది. ఈ వ్యాధిపేరు లిస్టీరియాసిస్. ఇది ఓ మాంసపు కంపెనీ నుంచి వ్యాప్తి చెందింది. ఈ వ్యాధి… Read More
జగన్ టీం మంత్రులకు ఏమైంది..!! సమస్యలకు కారణం వారే : తలలు పట్టుకుంటున్న సీనియర్లు..!!ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారిని ఏరి కోరి తెచ్చుకున్నారు. చాలామంది సీనియర్లను పక్కన పెట్టి మరీ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే..ఎవర… Read More
0 comments:
Post a Comment