ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ఇదే సమమయంలో రాజకీయ సెంటిమెంట్లు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఆ సెంటిమెంట్లు అధికార పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఏపిలోని ఆ నియోజవర్గం ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే..ఇక ఆ పార్టీ తరువాతి ఎన్నికల్లో అధికారంలోకి రాదు. గత చరిత్ర ఇదే స్పష్టం చేస్తోంది. దీంతో..ఇప్పుడు టిడిపి నేతలు ఆ నియోజకవర్గం పై ఆరా తీస్తున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vdOUxt
ఆ నియోజికవర్గం ఎమ్మెల్యేను మంత్రి చేస్తే మళ్లీ అధికారం రాదు ! ముందే చెప్పాం విన్నారా ? టీడీపీలో చర్చ
Related Posts:
యంగ్ ఇండియా: 65 శాతం ప్రజల వయస్సు 35 సంవత్సరాల్లోపే: ఆ 6 రంగాల్లో ఛాంపియన్ భారత్న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో భారత్ యంగ్ ఇండియాగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది ప్రజల వయస్సు 35 సంవత్సరాలల… Read More
అందులో నిజంలేదు : కూలిన యుద్ధం విమానం పై చైనా క్లారిటీచైనా యుద్ధ విమానం ఒకటి తైవాన్ గగనతలంలోకి వచ్చిందని దీంతో తైవాన్ రక్షణ వ్యవస్థ ఆ ఫైటర్ జెట్ను కూల్చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. అయి… Read More
అందుకే కేసీఆర్ ఫాం హౌస్ నుంచి రావడం లేదు: దావత్ ఇస్తామంటూ బండి సంజయ్ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పడుకుంటే.. యశోద ఆస్పత్రి… Read More
శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్ .. ముంబై పారిపోయే క్రమంలో పట్టుకున్న పోలీసులుబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన ఏపీలో హాట్ టాపిక్ అయింది . ఏపీలో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో ఆరోపణలు… Read More
Illegal affair: 9 నెలలకు ఇంటికి వెళ్లిన భర్త, చేతిలో బిడ్డను పెట్టిన భార్య, ఇత్తడి బిందె, ఆస్తికలు !చెన్నై/ మదురై/ కల్లకురిచి: కాంట్రాక్టు పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లే సరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. … Read More
0 comments:
Post a Comment