ఢిల్లీ: లోక్సభ ఎన్నికల తర్వాత భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జయంత్ సిన్హా. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రానున్న లోక్సభ ఎన్నికల తర్వాత బలమైన ప్రభుత్వం ఏర్పాటుకాక పోవచ్చని వ్యాఖ్యానించారు. దేశం పెను మార్పు దిశగా పయనిస్తోందని ఇక మార్పు గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QZXYhI
2019 ఎన్నికల తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఉండదన్న కేంద్ర మంత్రి
Related Posts:
ఓలా, ఉబెర్లపైనే యువత మొగ్గు: ఆటో సంక్షోభంపై సీతారామన్ కీలక వ్యాఖ్యలుచెన్నై: ఆధునిక యువతి కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని.. ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్ను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి ని… Read More
డీకే అరెస్టు, ఒక్కలిగుల భారీ ధర్నా, మాజీ సీఎం ఢుమ్మా, నన్ను ఎవ్వరూ ఏం చెయ్యలేరు !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఒక్కలిగ కులంలో ప్రభావంతమైన నాయకుడు డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చెయ్యడాన్ని … Read More
సర్వే సత్యాలు: ఆఫీసుల్లో బాస్కు ఉద్యోగస్తులు గ్రేడింగ్ ఎలా ఇచ్చారో తెలుసా..?సాధారణంగా ఆఫీసుల్లో ఎంప్లాయిస్కు బాసులు ఒక పనిని లేదా టాస్క్ను పూర్తి చేయాలని ఆదేశిస్తారు. ఎంప్లాయిస్ మూడ్ బాగుంటే బాస్ను పొగిడేస్తారు. లేదంటే అది … Read More
పాకిస్తాన్ నుండి 40 ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటు..?పాకిస్థాన్ నుండి మరోసారి తీవ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సుమారు 40 మంది అనుమానిత ఉగ్రవాదులు చొరబడ్డారనే ఇంటలీజెన్స్ సమాచారం… Read More
జమ్ము కశ్మీర్లో పంచాయితీ ఎన్నికలు...రెండు రోజుల్లో నోటిఫికేషన్జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్దణకు ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆక్టోబర్ 31న కేంద్రపాలిత ప్రాంతంగా మారనున్న నేపథ్యంలోనే… Read More
0 comments:
Post a Comment