హైదరాబాద్: కాంగ్రెస్ లో కష్టపడేవారిని గుర్తించాల్సిన అవసరం రాహుల్ గాంధీ కి ఉందని, లేకుంటే భవిష్యత్ అంధకారమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ లో లాబీయింగ్ వ్యవస్థకు స్వస్తి పలకాలని, ఢిల్లీ లో లాబీయింగ్ చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W3v0BB
Saturday, January 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment