Sunday, April 21, 2019

మోగిన స్థానిక నగారా : మూడు విడతల్లో పోలింగ్, ఒక జెడ్పీ, 40 ఎంపీటీసీలకు నో ఓటింగ్ : నాగిరెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల నగారా మోగింది. 535 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఈసారి ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటును కల్పించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vnsUAt

Related Posts:

0 comments:

Post a Comment