ఏపీ-తెలంగాణ విభజన తెచ్చిన లక్షా తొంభై సమస్యల్లో ఆర్టీసీ కూడా ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనే నష్టాల్లో నడిచిన ఆర్టీసీని విభజన సందర్భంగా రెండు సంస్ధలుగా విడగొట్టడంలో ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో వాటి ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పూర్తిస్ధాయి ఒప్పందం లేకుండానే ఆరేళ్లుగా బస్సులు తిరుగుతుండటంతో ఏదో ఒక రోజు సమస్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GRLqtw
దసరా నుంచి ఏపీ-తెలంగాణ ఆర్టీసీ బస్సులు - రెండు, మూడు రోజుల్లో చర్చలు ఫైనల్..
Related Posts:
పెళ్లానికి వాట్సప్ పెట్టాలంటే జగన్ పర్మిషన్ అవసరమా? అచ్చెన్న బాహుబలి: ఇది దేవుడి స్క్రిప్ట్శ్రీకాకుళం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 స్థానాలతో ఘన విజయాన్ని అందించింది.. తమపై కక్ష సాధింపులను చర్యలను తీసుకోవడానికి కాదని తెల… Read More
దాసరి కుమారుల మధ్య భగ్గుమన్న ఆస్తి గొడవలు... ప్రభు ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా..దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులు ప్రభు,అరుణ్ల మధ్య తండ్రి ఆస్తులపై పేచీ నెలకొంది. ఈ క్రమం… Read More
భూమా అఖిలప్రియ కొత్త ఇన్నింగ్స్.. సినీ రంగంలోకి మాజీ మంత్రి.. ఏవీతో వివాదాల తర్వాత..దివంగత భూమా నాగిరెడ్డి-శోభల రాజకీయవారసురాలిగా.. కర్నూలు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తోన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సరికొత్త ఇన్నింగ్స్ ప్ర… Read More
అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్ష: విచారణ అధికారిపై మావన హక్కుల ఉల్లంఘనలు, హైకోర్టులో ఫైన్...మాజీమంత్రి అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఏసీబీ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు… Read More
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ అధిష్టానం, నేతలపై కత్తులు దూస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పోరును ఢిల్లీకి తీసుకెళ్లారు. కొంతకాలంగా పార్టీ నేత… Read More
0 comments:
Post a Comment