Saturday, October 10, 2020

దసరా నుంచి ఏపీ-తెలంగాణ ఆర్టీసీ బస్సులు - రెండు, మూడు రోజుల్లో చర్చలు ఫైనల్‌..

ఏపీ-తెలంగాణ విభజన తెచ్చిన లక్షా తొంభై సమస్యల్లో ఆర్టీసీ కూడా ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలోనే నష్టాల్లో నడిచిన ఆర్టీసీని విభజన సందర్భంగా రెండు సంస్ధలుగా విడగొట్టడంలో ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతో వాటి ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పూర్తిస్ధాయి ఒప్పందం లేకుండానే ఆరేళ్లుగా బస్సులు తిరుగుతుండటంతో ఏదో ఒక రోజు సమస్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GRLqtw

Related Posts:

0 comments:

Post a Comment