హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. ఇప్పటికైనా నగరంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం(జనవరి 7) రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MwrGhR
డేట్ రాసి పెట్టుకో.. ఐదు రోజుల తర్వాత స్వయంగా రంగంలోకి... సజ్జనార్కు రాజాసింగ్ మరో సవాల్...
Related Posts:
రఘురామ బెయిల్పై ఉత్కంఠ- నేడు సుప్రీం విచారణ- రాజద్రోహం నిలబడుతుందా ?ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భవిష్యత్తును ఇవాళ స… Read More
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా.. ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్పై నేడే తుది తీర్పు...ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగినప్పటికీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ ఓట్లను లెక్కించల… Read More
Bombay High Court: జగన్ సర్కార్కు బూస్ట్..ఆత్మరక్షణలో టీడీపీ: విద్యావ్యవస్థకు దేవుడే దిక్కుఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగడానికి కారణమైంది- పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్… Read More
వాహనదారులపై మోత బరువు: మళ్లీ పెట్రో రేట్లు భగ్గు: క్రూడాయిల్ ధర తగ్గినా..న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల్లో పెరుగుదల ఆగట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి భగ్గున మండాయి. … Read More
ఇజ్రాయెల్, హమాస్ పోరుకు బ్రేక్- కాల్పుల విరమణకు అంగీకారం- ఈజిప్ట్ దౌత్యంతో11 రోజులుగా ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనాపై సాగిస్తున్న యుద్దానికి తాత్కాలిక బ్రేక్ పడింది. హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో పాలస్తీనాలోని అమాయక పౌ… Read More
0 comments:
Post a Comment