హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు మరోసారి సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. ఇప్పటికైనా నగరంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం(జనవరి 7) రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MwrGhR
డేట్ రాసి పెట్టుకో.. ఐదు రోజుల తర్వాత స్వయంగా రంగంలోకి... సజ్జనార్కు రాజాసింగ్ మరో సవాల్...
Related Posts:
వామ్మో.. ఎంత పవిత్రమైన ఇల్లాలో..! భర్త పనికి వెళ్లగానే ప్రియుడితో ఇంట్లోనే కాపురం పెట్టేసి భార్యహైదరాబాద్ : భర్త అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని జల్సా చేయాలనుకుంది ఓ ఉత్తమ ఇల్లాలు. భర్త పని కోసం బయటకు వెల్లిపోగానే వెంటనే ఫోన్ చేసి ప్రియుడిని అదే ఇంటి… Read More
కశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం: భారత్తో చైనా విదేశాంగ మంత్రిబీజింగ్ : జమ్ము కశ్మీర్ను విభజించడం, అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ కడుపు మండి భారత్ను ప్రపంచ దేశాల ముందు దోషిని చేయాలని భావించి… Read More
మోత్కుపల్లి ఎజెండా ఖరారైందా.. ఇక ఆ జెండాయేనా?హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ దూకుడుకు కాషాయం దండు కళ్లెం వేయనుందా? కారు జోరుకు కమలం పువ్వు బ్రేకులు వేయనుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణల… Read More
పాక్ యుద్ధానికి రెచ్చగొడుతోందా..? సరిహద్దుల్లో యుద్ధవిమానాలు మోహరింపు.. ఏం జరుగుతోంది?న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో భారత సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ గుర్ర… Read More
నాగర్జున సాగర్ విహారంలో విషాదం...లైవ్లో కొట్టుకుపోయిన యువకుడువర్షాలు విపరీతంగా కురవడంతో ప్రకృతి రమణియతను ఆస్వాధించేందడంతో పాటు నీటీ ప్రవాహాల్లో తేలియాడేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మూడు రోజుల పాటు వరు… Read More
0 comments:
Post a Comment