Thursday, January 7, 2021

ఏ2 నుండి ఏ1 కి మారిన మాజీ మంత్రి అఖిల ప్రియ .. బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్

భూవివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్ చేసిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన టీడీపీ నేత ,మాజీ మంత్రి భూమా అఖిలప్రియను నిన్న ఈ కేసులో రెండో నిందితురాలిగా పేర్కొన్న బోయినపల్లి పోలీసులు ఈ రోజు హఠాత్తుగా ఆమె ను ఏ1 గా మారుస్తూ రిమాండ్ రిపోర్ట్ ను రిలీజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q3DK93

Related Posts:

0 comments:

Post a Comment