కరోనా వైరస్ కాపురాల్లో కూడా చిచ్చుపెడుతున్నాయి. అవును లాక్డౌన్ సందర్భంగా ఇతరచోట్ల చిక్కిన ఆలుమగలు.. కలుసుకొనే వీలులేకుండా పోయింది. ఒకవేళ సాహసించి ముందుకొచ్చినా ఓ భర్తకు పరాభావం ఎదురైంది. తనతో మూడు మూళ్లు వేయించుకొని, ఏడడుగుల నడిచిన భార్యే.. భర్తను లోపలికి రానీయలేదు. ఇందులో ట్వీస్ట్ ఏంటంటే.. సదరు భర్తకు కరోనా నెగిటివ్ వచ్చినా.. ఆ అభినవ సతీ అనుమతించకపోవడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SShxMI
రూ.30 వేలు కట్టి క్యాబ్లో వస్తే.. సొంతింట్లో పరాభావం, భర్తను ఇంట్లోకి రానీయని అభివన సతీ...
Related Posts:
Amaravati Land scam:సీఎం జగన్ చేతికి చిక్కిన మాజీ మంత్రి..ఆధారాలతో సహా..వాట్ నెక్ట్స్..?అమరావతిలో జరిగిన భూ కుంభకోణం వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని పైన నాడు సీఆర్డీఏ లో కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారిని సీఐడి అధికార… Read More
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై తేనె టీగల దాడి... ప్రమాదమేమీ లేదన్న వైద్యులు...కరీంనగర్ జిల్లా మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై తేనెటీగలు దాడి చేశాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలో పర్యటిస్తున్న సమయం… Read More
63 మంది వార్డు వాలంటీర్లకు షాక్... విధుల్లో నుంచి తొలగింపు... వ్యాక్సిన్ తీసుకోనందుకు...కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 63 మంది వార్డు వాలంటీర్లపై వేటు పడింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు వారిని విధుల… Read More
సీఎం జగన్ కు రేవంత్ సూచన.. సాయిరెడ్డి తిక్కలోడు : పీసీసీ రావటానికి వారే కారణం : హుజూరాబాద్ పై తేల్చేసారు..!!తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రికి కీలక సూచన చేసారు. అదే సమయంలో పలు విమర్శలు గుప్పించారు. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ తాజా రాజకీ… Read More
జల వివాదంపై కేంద్రానికి బండి లేఖ : కేసీఆరే కారణం-ఇద్దరు సీఎంలు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారంటూ..తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై నిన్న మొన్నటిదాకా మౌనం వహించిన తెలంగాణ బీజేపీ ఎట్టకేలకు స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ… Read More
0 comments:
Post a Comment