కరోనా వైరస్ కాపురాల్లో కూడా చిచ్చుపెడుతున్నాయి. అవును లాక్డౌన్ సందర్భంగా ఇతరచోట్ల చిక్కిన ఆలుమగలు.. కలుసుకొనే వీలులేకుండా పోయింది. ఒకవేళ సాహసించి ముందుకొచ్చినా ఓ భర్తకు పరాభావం ఎదురైంది. తనతో మూడు మూళ్లు వేయించుకొని, ఏడడుగుల నడిచిన భార్యే.. భర్తను లోపలికి రానీయలేదు. ఇందులో ట్వీస్ట్ ఏంటంటే.. సదరు భర్తకు కరోనా నెగిటివ్ వచ్చినా.. ఆ అభినవ సతీ అనుమతించకపోవడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SShxMI
రూ.30 వేలు కట్టి క్యాబ్లో వస్తే.. సొంతింట్లో పరాభావం, భర్తను ఇంట్లోకి రానీయని అభివన సతీ...
Related Posts:
I Love You: ఫించను తీసుకునే 66 ఏళ్ల వయసులో 16 ఏళ్ల అమ్మాయికి లవ్ లెటర్, తరువాత..... !చెన్నై/ కోయంబత్తూరు: ఫించన్ తీసుకునే 66 ఏళ్ల వయసులో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. ప్రభుత్వ కార్యాలయంలో ఫించన్ కోసం అర్జీ ఇస్తున్నాను అనుకున్నాడో ఏమో అతని … Read More
M777 Howitzers కోసం అమెరికా నుంచి మందుగుండు సామాగ్రి: ఆర్డర్ రెడీన్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణల నేపథ్యంలో భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. తాజాగా, అమెరికా నుంచి ఎం-777 హౌవిట్జర్ గన్స్ కోసం భారీ ఎత్తున మందుగుం… Read More
రష్యాతో చర్చలు సక్సెస్: రాజ్నాథ్ ప్రకటన.. భారత సైనికులకూ నివాళి.. రేపు చైనాతో ఫేస్ టు ఫేస్..రక్షణ రంగంలో భాగస్వామ్యానికి సంబంధించి రష్యా ప్రభుత్వాధినేతలు, సైనిక అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ క… Read More
తెలంగాణలో రేపు బ్లాక్ డే, శ్రేణులకు బీజేపీ హై కమాండ్ పిలుపు, ఎందుకంటే...తెలంగాణ వ్యాప్తంగా గురువారం బ్లాక్ డే పాటించాలని బీజేపీ పిలుపునిచ్చింది. బ్లాక్ డే పాటించాలని తమ క్యాడర్ను కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర… Read More
టిఫిన్ బాక్సులో తల పెట్టి .. లోయలో పడేసి ..కడపలో రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్యకడపలో దారుణ హత్య చోటు చేసుకుంది. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఒక విశ్రాంత ఉద్యోగిని తల నరికి, మొండెం నుండి వేరు చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. వారం క్రి… Read More
0 comments:
Post a Comment