Monday, May 11, 2020

రూ.30 వేలు కట్టి క్యాబ్‌లో వస్తే.. సొంతింట్లో పరాభావం, భర్తను ఇంట్లోకి రానీయని అభివన సతీ...

కరోనా వైరస్ కాపురాల్లో కూడా చిచ్చుపెడుతున్నాయి. అవును లాక్‌డౌన్ సందర్భంగా ఇతరచోట్ల చిక్కిన ఆలుమగలు.. కలుసుకొనే వీలులేకుండా పోయింది. ఒకవేళ సాహసించి ముందుకొచ్చినా ఓ భర్తకు పరాభావం ఎదురైంది. తనతో మూడు మూళ్లు వేయించుకొని, ఏడడుగుల నడిచిన భార్యే.. భర్తను లోపలికి రానీయలేదు. ఇందులో ట్వీస్ట్ ఏంటంటే.. సదరు భర్తకు కరోనా నెగిటివ్ వచ్చినా.. ఆ అభినవ సతీ అనుమతించకపోవడం విశేషం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SShxMI

Related Posts:

0 comments:

Post a Comment