Tuesday, April 30, 2019

బెంగాల్‌లో హింసాత్మకం, కేంద్రమంత్రి సుప్రియోపై కేసు : ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో చెదురుమదురు ఘటనలు మినహా నాలుగో విడత లోక్ సభ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 రాష్ట్రాల్లోని 71 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DBHKHS

Related Posts:

0 comments:

Post a Comment