యాదాద్రి జిల్లా హజీపూర్ పదవ తరగతి అమ్మాయి శ్రావణి హత్యకేసు మరో మలుపు తిరిగింది. శ్రావణి మృతదేహాన్ని వెలికి తీస్తున్న పోలీసులకు బావిలో మరో శవం లభ్యం అయింది, దీంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య చేసిన నిందుతుడిని అరెస్ట్ చేసినప్పటికి , ఇలా జంట హత్యలు ఎందుకు చేశారు ? ఎం జరిగి ఉంటుందనేది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WdGX7d
హాజీపూర్ బావిలో మొన్న శ్రావణి, నేడు మనిషా.. శవాల మీద శవాలు..! హత్యలు చేశానని అంగీకరించిన సైకో?
Related Posts:
స్పీకర్ నిర్ణయం తర్వాతే.... బీజేపీ స్పందిస్తుంది... యడ్యూరప్ప...!ఎమ్మెల్యేల రాజీనామలపై కర్ణాటక స్పికర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ స్పందిస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యురప్ప స్పష్టం చేశారు. కా… Read More
రాజకీయ కక్షలతో రగులుతున్న ఏపీ...! రెచ్చిపోయిన వైసీపీ.. మూడు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడులు..!విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ దండు రెచ్చిపోయింది. మూడు చోట్ల దాడులకు తెగబడింది. టీడీపీ శ్రేణులే టార్గెట్గా కొట్లాటకు తెర లేపారనే ఆరోపణలు వినిపిస్త… Read More
ఆ ఇంటిని ఖాళీ చేయడం నైతిక బాధ్యత.. చంద్రబాబుకు ఆ మాత్రం తెలియదా : ఆర్కేఅమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపణాస్త్రాలు గుప్పించారు. ప్రభుత్వ ఆస్తిని అప్పగిం… Read More
ఆ సమయంలో సహకరించని భార్య... క్షణికావేశంలో మర్మాంగాలు కోసుకుని..!భార్యభర్తలు అంటే అన్యోనంగా ఉండాలి..ఎవైన సమస్యలుంటే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. కాని ఇద్దరి మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా... హత్యలకు పాల్పడుతున్నారు. … Read More
డ్యామ్ గండికి కారణమైన పీతలను అరెస్ట్ చేయండి...! ఎన్సీపీమహారాష్ట్ర మంత్రి సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తివారి డ్యామ్కు కారణమైన పీతాలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ ఎమ్మెల్యే… Read More
0 comments:
Post a Comment