దేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ స్థూపాన్ని హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ మ్యూజియంలో భద్రపరిచారు.కాగా బుద్దిడి విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి మరిన్ని తవ్వకాలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తుందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wedx9b
Tuesday, April 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment