Tuesday, April 30, 2019

సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో భారీ బౌద్ద స్థూపం

దేశంలో ఇప్పటి వరకు వెలుగు చూడని బుద్దుడి భారీ బౌద్ద స్థూపం తవ్వకాల్లో బయటపడింది. కాగా ఇది డంగు సున్నం తో రూపోందించిన విగ్రహం అని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ స్థూపాన్ని హైదరాబాద్ లోని పురావస్తూ శాఖ మ్యూజియంలో భద్రపరిచారు.కాగా బుద్దిడి విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించి మరిన్ని తవ్వకాలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తుందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wedx9b

Related Posts:

0 comments:

Post a Comment