నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడు అనుకూలంగా మలుచుకుంటారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు. లోక్సభ ఎన్నికల సమయాన కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAJ1WR
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?
Related Posts:
లాక్డౌన్?: జనంతో కిక్కిరిసిన సిటీ మార్కెట్లు, జిల్లాల్లోనూ అంతే, పోలీసులు లాఠీలకు పనిచెప్తేనే వింటారా?హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మే 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజల అవసరాలను దృష్టి… Read More
Cyclone Tauktae: ముంబై నిండా భారీ వర్షాలు: తీరం అల్లకల్లోలంముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. ఇక మహారాష్ట్ర, గుజరాత్లను వణికిస్తోంది. గుజరాత్ వైపు కదులుతోన్న ఆ తుఫాన్ ప్రభావానికి మహారాష్ట్ర తీర … Read More
రఘురామ అరెస్ట్: జగన్ సర్కార్పై లోక్సభ స్పీకర్ విచక్షణాధికారాల ప్రయోగం: జనసేన కీలక సూచనఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రఘుర… Read More
Bill Gates చీకటి కోణం: మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో సెక్సువల్ రిలేషన్: విడాకుల తరువాత వెలుగులోకివాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ నడిపిస్తోన్న మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత, అపర కుబేరుడు, దాన కర్ణుడిగా గుర్తింపు పొందిన బిల్గేట్స్ జీవితంలో చీకటి కోణాలు… Read More
సంక్షోభం వేళ..మోడీ సర్కార్కు బిగ్ షాక్: కోవిడ్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ రాజీనామాన్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. రెండు మూడురోజులుగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ… Read More
0 comments:
Post a Comment