నిజామాబాద్ : పక్కా స్కెచ్ వేస్తారు. సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. అంతవరకు పెద్దగా పట్టించుకోని విషయాలను సైతం.. తనకు అవసరమని భావిస్తే అప్పటికప్పుడు అనుకూలంగా మలుచుకుంటారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు. లోక్సభ ఎన్నికల సమయాన కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAJ1WR
కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?
Related Posts:
మోదీనే కాదు తనను కూడా కాంగ్రెస్ వేధించింది : సాద్విభోపాల్ : కాంగ్రెస్ పార్టీపై సాధ్వి ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, తనను కాంగ్రెస్ పార్టీ వేధిస్తోందని హాట్ కామెంట్స్ చేశారు… Read More
మోడీ నామినేషన్ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా … Read More
ఫణి తుఫానుతో కోస్తాంధ్రకు భారీ వర్షాలు : వాతావరణ శాఖచెన్నై : తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాత… Read More
ఎల్లుండి ఇంటర్ బోర్డు వద్ద మహాధర్నా : కోదండరాంహైదరాబాద్ : ఇంటర్ బోర్డులో జరిగిని అవకతవకలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎల్లుండి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ జనసమితి అధ… Read More
అదీ చీఫ్ పబ్లిషిటీ : డైవర్స్పై బిప్లవ్ భార్య నితిఅగర్తలా : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారానికి ఆయన సతీమణి నితి దేవ్ చెక్ పెట్టారు. కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప… Read More
0 comments:
Post a Comment