ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. ఇక మహారాష్ట్ర, గుజరాత్లను వణికిస్తోంది. గుజరాత్ వైపు కదులుతోన్న ఆ తుఫాన్ ప్రభావానికి మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాలన్నీ అల్లకల్లోలమౌతోన్నాయి. ముంబై సహా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయియ. మంగళవారం తెల్లవారు జామున ఈ తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకబోతోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RrzuEm
Sunday, May 16, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment