న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగాలకు ఇచ్చే రుణాలు పెంచాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రెండోసారి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి మంత్రి సీతారామన్ వివరించారు. బ్యాంకులకు మంచి పాలనా వ్యవస్థ తీసుకువచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfoLtX
బ్యాంకింగ్ సంస్కరణలు:దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం
Related Posts:
శ్రీశైలం మల్లన్న ఆలయంలో డ్రోన్ల కలకలం .. అలెర్ట్ అయిన పోలీసులు, నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపుఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాత్రి సమయాల్లో శ్రీశై… Read More
పక్క రాష్ట్రంలో దేవాలయాలన్నీ రీఓపెన్: సేవల్లేవ్..దర్శనాలకు మాత్రమేబెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వల్ల దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. సెకెండ్ వేవ్ ఆరంభమైన తొలి రోజుల్లో వేల సంఖ్యలో క… Read More
భారత్లో 40వేల దిగువకు కరోనా కొత్త కేసులు, వెయ్యిలోపు మరణాలు: 3 కోట్లకుపైగా పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాలు కూడా క్షీణిస్తున్నాయి. కొత్తగా 40వేల లోపు కరోనా కేసులు, వెయ్యి లోపు మరణాలు సంభవించాయి. అ… Read More
డీజిల్పై కనికరం: పెట్రోల్పై మళ్లీ వాత: అత్యధిక వ్యాట్ వసూలు చేసే టాప్-5 రాష్ట్రాలివేన్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. ఇంధన రేట్ల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగ… Read More
Mind Block: మొన్న కొడుకుతో, నిన్న తండ్రితో లేడీ పెళ్లి, నా మాజీ భార్య నాకు ఏమౌతుంది ?, మీరే చెప్పండి !లక్నో/చెన్నై: మారుతున్న టెక్నాలజీని మనోళ్లు బాగా ఫాలో అవుతున్నారో ? ఏమో ? తెలీదు కాని విదేశాల సంస్కృతిని మస్త్ ఫాలో అయిపోతున్నారని వెలుగు చూస్తోంది. త… Read More
0 comments:
Post a Comment