ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అభం శుభం తెలియని బాలికలు ఒక ఉన్మాది ఘాతుకాలకు బలైపోయారు. ఊర్లోనే అందరి మధ్య తిరుగుతున్న ఓ మానవ మృగం లైంగిక దాడులతో పాటు బాలికలను చంపి పాడుబడిన బావిలో పాతిపెట్టి తనకేమీ తెలియనట్టు గ్రామంలో తిరగటం ఆ గ్రామస్తులకు కోపం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇంటర్లో ఫెయిల్ ..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IO55KF
నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే .. పోలీసుల వెల్లడి
Related Posts:
మరో ఘోరం: స్కూటీపైకి దూసుకెళ్లిన టిప్పర్: తలపైనుంచి వెళ్లడంతో మహిళ మృతిహైదరాబాద్: నగరంలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మంగళవారం బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చ… Read More
కులధ్రువీకరణ పత్రం అడిగితే కుళ్లబొడిచాడు.. పౌరునిపై రెవెన్యూ ఉద్యోగి ప్రతాపం...అవసరం ఉందని క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే.. రోజులు తిప్పాడు. రేపు, మాపు అని కబుర్లు చెప్పాడు. వారం రోజులైనా ఇవ్వకపోగా.. ధ్రువపత్రం ఏదీ అని… Read More
మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. వీరి మధ్య మద్య నిషేధంపై … Read More
నేను ఎవరికి ద్రోహం చేశాను ? ఏం తప్పు చేశాను ?: విలపించిన మాజీ సీఎం, రాహుల్ గాంధీ చేశారు !బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. హృదయ శాస్త్ర చికిత్స చేసుకున్న నాకు ఇలాంటి కుళ్లు రాజకీయాలు చె… Read More
కేంద్రం అన్ని పరిశీలిస్తుంది... ఆర్టీసీపై సూచనలు కూడ చేసింది...!ఆర్టీసీని ప్రవైట్ పరం చేస్తే...చూస్తూ ఊరుకోమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ స్పష్టం చేశారు. మరోవైపు కేంద్రం ఆర్టీసీ సమస్యను చాలా క్ష… Read More
0 comments:
Post a Comment