హైదరాబాద్ : తప్పుడుతడకల ఫలితాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డు అధికారులకు విద్యార్థులు చుక్కలు చూపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డును ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KPFoLw
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆక్రోశం!.. రణరంగాన్ని తలపిస్తున్న ఇంటర్ బోర్డు కార్యాలయం!
Related Posts:
రెండోస్సారి.. ఇవాళ ట్రంప్ - కిమ్ చరిత్రాత్మక భేటీహనోరు : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బుధవారం నాడు భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీ రెండోసారి కావ… Read More
ముందు అలా .. తర్వాత ఇలా ... టీవీ చానెళ్లకు అడ్డంగా దొరికిన గపూర్ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పై భారత వాయుసేన జరిపిన దాడిపై పాకిస్థాన్ వైఖరి ఉసరవెల్లిని తలపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మిరాజ్ ఫైటర్స్ తో… Read More
మరో ప్రేమోన్మాది ఘాతుకం ... ప్రేమ నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాదితెలంగాణ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నయిమ్ నగర్ లో కళాశాల కు వెళుతున్న విద్యార్థినిపై ప… Read More
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రెఢీ..! మరో రెండు రోజుల్లో ఖరారు చేయనున్న రాహుల్..!!హైదరాబాద్ : గాంధీ భవన్ లో లోక్సభ కాంగ్రెస్ అభ్యరుల ఎంపిక సమావేశం వాడీవేడీగా సాగింది. నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్ … Read More
సరిహద్దుల్లో యుద్దమేఘాలు:ఇరుదేశాల విమానాశ్రయాలు మూసివేతఢిల్లీ:మరోసారి పాకిస్తాన్ తన వక్ర బుద్ధి బయటపెట్టింది. బుధవారం భారత్ గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. అయితే భారత్ తిప్పి కొట్టడంతో పాక్ య… Read More
0 comments:
Post a Comment