అంచనాలు తలకిందులయ్యాయి.. రికవరీ రేటు అధికంగా ఉండటం ఊరటే అయినా కొత్త కేసులు వెల్లువలా పెరుగుతున్నాయి.. వెరసి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,850వేల కొత్త కేసులు, 613 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D4X4iM
కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. భారీగా మరణాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్..
Related Posts:
దమ్ముంటే కేసీఆర్పై ఐటీ దాడులు చేయండి : మోదీకి వీహెచ్ సవాల్హైదరాబాద్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. మోదీ, జగన్, కేసీఆర్ ఒక్కటేనని ఆరోపించారు. ఎన్నికల ఏపీ సీఎస్ బదిలీ… Read More
కుల, మతాల పేరుతో 70 ఏళ్లు వంచన : జూబ్లీహిల్స్ రోడ్ షోలో కేటీఆర్ ఫైర్హైదరాబాద్ : దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 71 ఏళ్ల నుంచి కాంగ్రెస్, … Read More
బాబాయికి బాసటగా రంగంలోకి దిగిన రామ్ చరణ్ .. చెర్రీ ఎంట్రీ తో జనసైనికుల్లో జోష్ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతుంది. ఒకర్ని మించి ఒకరు హామీల వర్షం కురిపిస్తున్నారు . ప్రధాన పార్టీలైన టీడీపీ , వైసీపీకి పోటీగా జనసేన కూడా ముందు… Read More
కంటోన్మెంట్లో ఓట్ ఫర్ నోట్ ప్లష్ మబ్ : అంజన్కు బ్యాగ్ ఇస్తోన్న రేవంత్ ?హైదరాబాద్ : మిగింది మూడు రోజులే .. అంటే మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ఓటర్లను తమవైపు తిప్పుకొనుందుకు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు అభ్యర… Read More
కారెక్కిన మండవ : కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. నిజామాబాద్ క… Read More
0 comments:
Post a Comment