Sunday, July 5, 2020

కరోనా విలయం: భారత్ మరో రికార్డు.. భారీగా మరణాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ సెంటర్..

అంచనాలు తలకిందులయ్యాయి.. రికవరీ రేటు అధికంగా ఉండటం ఊరటే అయినా కొత్త కేసులు వెల్లువలా పెరుగుతున్నాయి.. వెరసి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగానే కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,850వేల కొత్త కేసులు, 613 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D4X4iM

0 comments:

Post a Comment