విద్యుత్ శాఖ వినియోగదారులకు షాక్ వ్వటం మాత్రం మరచిపోలేదు . కరెంట్ బిల్లు రూ.523 వస్తే దానికి జీఎస్టీ, డీసీలు కలిపి మొత్తం బిల్లు రూ.4,432లు చెల్లించాల్సిందే అని విద్యుత్తు సిబ్బంది ఓ వినియోగదారుడికి బిల్లు చేతిలో పెట్టారు . ఇక ఆ బిల్లు చూసిన వినియోగదారుడు షాక్ కు గురయ్యాడు. నేను వాడుకున్న కరెంట్ కు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D1ZdJ5
జీఎస్టీ పేరుతో వినియోగదారులకు విద్యుత్ వాత ..సామాన్యుల నడ్డి విరిచేలా బిల్లుల మోత
Related Posts:
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పో… Read More
పక్షం గడిచినా పనిచేయని బీజేపీ వెబ్ సైట్ఢిల్లీ : టెక్నాలజీ వాడకం గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 15 రోజుల క్రితం హ్యాకింగ్ కు గ… Read More
బీఫాం తీసుకుని టీడీపీ అభ్యర్థి జంప్? చంద్రబాబు సొంత జిల్లాలో దీనావస్థలో పార్టీ?చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు … Read More
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటేటిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గె… Read More
నిజామాబాద్ లో జనసమితి పోటీలో లేదు..! కాంగ్రెస్ అభ్యర్థికే తమ మద్దత్తు అన్న కోదండరాం..!!హైదరాబాద్: తెలంగాణ జనసమితి అదినేత ప్రొఫెసర్ కోదండరాం లోక్ సభ ఎన్నికల్లో పాల్గనడం లేదు. మహాకూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ అభ్యర్ధికి ఆయ… Read More
0 comments:
Post a Comment